షర్మిల , విజయమ్మపై జగన్ పిటిషన్.. ఆస్తుల తగాదాయేనా?

వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో ఆస్తుల తగాదా తారాస్థాయికి చేరినట్లు ప్రచారం జరుగుతోంది .  వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం  వైఎస్ జగన్​మోహన్ రెడ్డి, ఆయన సోదరి వైఎస్ షర్మిల మధ్య వివాదాలు రచ్చకెక్కాయని విశ్వసనీయ  సమాచారం. తాజాగా జగన్​ కోర్టును ఆశ్రయించడమే దీనికి  కారణమని తెలుస్తోంది. ఈ మేరకు చట్టవిరుద్ధమైన షేర్ బదిలీలపై హైదరాబాద్​లోని నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)లో పిటిషన్లు దాఖలు చేశారు. వైఎస్‌ విజయమ్మ, షర్మిల ప్రమేయం ఉన్న సరస్వతీ పవర్‌ … Read more