Rahul Gandhi: దుమారంగా మారిన హిండెన్ బర్గ్ నివేదిక.. మోదీపై రాహుల్ గాంధీ ఫైర్

Rahul Gandhi Serious: అగ్రరాజ్యం అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ రీసెర్చ్ మరోసారి నివేదికను బయటపెట్టడంతో భారత్ లో మరోసారి రాజకీయ దుమారం చెలరేగుతోంది. సెబీ ఛైర్ పర్సన్ మధాబీ పూరి భుచ్ పై హిండెన్ బర్గ్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదికపై కాంగ్రెస్ తో పాటు ఇతర విపక్ష పార్టీలన్నీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ సెబీ యొక్క … Read more