రైతుల కోసం కేంద్రం రూ. వెయ్యి కోట్లతో రుణహామీ పథకం..!

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతులు ఇకపై సులువుగా రుణాలు పొందే విధంగా రూ.1000 కోట్ల రుణ హామీ పథకాన్ని ప్రారంభించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటన చేశారు. ఈ వెయ్యి కోట్ల క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ ను ప్రారంభించిన ఆయన ఎలక్ట్రానిక్ గిడ్డంగి రసీదుల ద్వారా రైతులు పంటల అనంతరం రుణాలను పొందవచ్చని తెలిపారు. ఇది రైతన్నలు రుణాలను సులువుగా పొందేందుకు సహాయపడుతుందని పేర్కొన్నారు. వేర్ … Read more

అన్నదాతలకు గుడ్ న్యూస్.. తాకట్టు లేకుండా రూ.2 లక్షల రుణం

అన్నదాతలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ అందించింది. ఈ మేరకు వ్యవసాయ అవసరాలు, పంట సాగు కోసం ఎటువంటి తాకట్టు లేకుండా అందించే రుణ సదుపాయాన్ని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఎలాంటి తాకట్టు లేకుండా రూ.1.6 లక్షల వరకు రుణం తీసుకునే వెసులుబాటు ఉన్న సంగతి తెలిసిందే. దీన్ని రూ.2 లక్షలకు పెంచింది. వచ్చే సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి ఈ నిబంధనలు అమలులోకి వస్తాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. … Read more