భారత ఆర్మీ మాజీ చీఫ్ సుందర్ రాజన్ పద్మనాభన్ కన్నుమూత..!

Former Army Chief : భారత ఆర్మీ మాజీ చీఫ్ సుందర్ రాజన్ పద్మనాభన్ కన్నుమూశారు. సోమవారం చెన్నై (Chennai) లోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. జనరల్ పద్మనాభన్ డిసెంబర్ 5, 1940 న కేరళలోని త్రివేండ్రంలో జన్మించారు. డెహ్రాడూన్ లోని ప్రతిష్టాత్మక రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ (Rashtriya Indian Military College), పూణేలోని ఖడక్ వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ(National Defense Academy) లో విద్యను అభ్యసించారు. సుమారు 43 ఏళ్ల … Read more