Telangana CM: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై పరువునష్టం కేసు.. నోటీసులు జారీ.!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పై పరువు నష్టం దావా కేసు ( Defamation suit case) నమోదైన సంగతి తెలిసిందే. మే నెలలో జరిగిన లోక్ సభ ఎన్నికల సందర్భంగా తమపై అసత్యాలు ప్రచారం చేశారని ఆరోపిస్తూ బీజేపీ ఆయనపై పరువు నష్టం దావా వేసింది. ఈ క్రమంలో హైదరాబాద్ (Hyderabad) లోని ప్రజాప్రతినిధుల కోర్టు (Representatives Court) సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు పంపింది. అయితే బీజేపీ మళ్లీ … Read more