రైతుల కోసం కేంద్రం రూ. వెయ్యి కోట్లతో రుణహామీ పథకం..!

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతులు ఇకపై సులువుగా రుణాలు పొందే విధంగా రూ.1000 కోట్ల రుణ హామీ పథకాన్ని ప్రారంభించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటన చేశారు. ఈ వెయ్యి కోట్ల క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ ను ప్రారంభించిన ఆయన ఎలక్ట్రానిక్ గిడ్డంగి రసీదుల ద్వారా రైతులు పంటల అనంతరం రుణాలను పొందవచ్చని తెలిపారు. ఇది రైతన్నలు రుణాలను సులువుగా పొందేందుకు సహాయపడుతుందని పేర్కొన్నారు. వేర్ … Read more

Edible oil prices: సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన వంటనూనె ధరలు

పామాయిల్ ధర మళ్లీ పెరిగింది. దీపావళి ముందు కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు షాక్ ఇచ్చింది.  వంటనూనెల ధరలు భారీగా పెరిగాయి. ఎక్కువగా వినియోగించే పామాయిల్ ధరలు గత నెలతో పోల్చితే ఏకంగా 37 శాతం మేర పెరిగాయి. సన్‌ఫ్లవర్, ఆవనూనెల ధరలు కూడా   29 శాతం పెరిగాయి. పండగ సీజన్ వేళ ఈ ధరల పెరుగుదల సామాన్యుల బడ్జెట్‌లను ప్రభావితం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే వంటనూనెను అధికంగా ఉపయోగించే రెస్టారెంట్లు, హోటళ్లు, స్వీట్ షాపుల వ్యయాలు … Read more