Gautam Adani: అదానీపై లంచం కేసుపై అమెరికా కీలక ప్రకటన
భారతీయ పారిశ్రామికవేత్త గౌతం అడానిపై అమెరికాలో లంచం కేసు నమోదైన సంగతి తెలిసిందే. దానిపై అమెరికా సంచలన ప్రకటన చేసింది. ఈ కేసు విషయంలో అమెరికాతో పాటు భారత్, ప్రపంచ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. భారత్-అమెరికా మధ్య సంబంధాలపై అమెరికా స్పందించింది. తమ మధ్య సంబంధాల విషయంలో ఏమాత్రం రాజీపడకుండా ఈ సమస్యను అధిగమిస్తాయని వైట్ హౌస్ మీడియా సెక్రటరీ కరీన్ జీన్ పియర్ విశ్వాసం వ్యక్తం చేశారు. అడానీ గ్రూప్పై ఆరోపణల విషయం తమ దృష్టికి … Read more