cbn says: కక్ష సాధింపు వద్దు … ఎమ్మెల్యేల సమావేశంలో చంద్రబాబు

”వైసీపీ పాలనలో  రాజకీయ కక్షలు ,  ప్రజలను పీడించడం వంటి అరాచకాలకు పాల్పడ్డారు .  వీటిపై ప్రజలలో తీవ్ర తిరుగుబాటు వచ్చింది .  అందుకే వాళ్ళని ఇంటికి పంపించారు .  దీనిని గుర్తుపెట్టుకోవాలి . .” అని టీడీపీ అధినేత ,  సీఎం చంద్రబాబు హితవు పలికారు .  మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు ప్రత్యేక సమావేశం నిర్వహించారు .                                                                                                         గత ప్రభుత్వ్యంలో అరాచకాలకు పాల్పడిన వాళ్ళని చట్టం ప్రకారం శిక్షంచాలే తప్ప . . వేరే రూటులో వెళ్లకూడదన్నరు.

మద్యం విషయంలో పార్టీ నేతలు ,  ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుంటే ఉపేక్షించేదిలేదని చంద్రబాబు హెచ్చరించారు .  వైసీపీకి కోట్ల రూపాయలు ఉన్నా . . ఎన్నికలలో ఖర్చు చేసినా ప్రజలు ఎందుకు తిరస్కరించారో గమనించాలన్నారు .