రచనలు సామాన్యులను చదివించేలా ఉండాలి..

రచనలు మేధావులనే కాకుండా . . సామాన్య పాఠకులను చదివించే ఆసక్తికర రీతిలో ఉండాలని . . గోళ్ళ నారాయణ అభిప్రాయపడ్డారు . అలాగే పఠనాసక్తిని పెండడానికి రచయితలు ద్రుష్టి సారించాలన్నారు . పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ జమ్ముల చౌదరయ్య రాసిన… ‘జీవితం – ఒక అవగాహన’ పుస్తక ఆవిష్కరణ విజయవాడ బుక్ ఫెస్టివల్ లో జరిగింది . రామోజీరావు సాహిత్య వేదిక పై జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు . పుస్తక మహోత్సవ … Read more

2 నిమిషాల్లోనే కేన్సర్ కనిపెట్టేస్తుంది..

క్యాన్సర్‌ని నిర్ధారించడానికి రోజులకు బదులుగా కేవలం రెండు నిమిషాల సమయంలోనే నిర్ధారించే పరికరం కనిపెట్టారు . మారుమూల గ్రామాల్లోని రోగులు ఆసుపత్రిలో అడుగు పెట్టకుండానే అత్యాధునిక రోగనిర్ధారణలను పొందగలిగే ఛాన్స్ దీనివల్ల కలుగుతుంది . బెంగుళూరు వైద్యలు ఇందుకు ఉపయోగపడే పరికరాన్ని కనిపెట్టారు. ఇద్దరు బెంగళూరు వైద్యులు- తల మరియు మెడ శస్త్రచికిత్స ఆంకాలజిస్ట్ డాక్టర్ నారాయణ సుబ్రమణ్యం మరియు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) బెంగళూరు నుండి ఇంజనీర్-సైంటిస్ట్ అయిన డాక్టర్ హార్దిక్ పాండ్యా … Read more

చైనా వైరస్ . . డేంజర్ కాదా ?

చైనాలో వ్యాపిస్తున్న హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV) ప్రమాదమా ? కాదా ? ఇది ఏమంత డేంజర్ కాకపోయినా . . సోషల్ మీడియాలో మాత్రం భయాన్ని ప్రేరేపిస్తున్నారు . ఈ వైరస్ గురించి . . భారత్ కీలక ప్రకటన చేసింది. ఈ వైరస్ ఎలాంటిది, దీని వ్యాప్తి ఇండియాలో ఉంటుందా లేదా అనే విషయాలను ప్రకటించారు. భయం అక్కర్లేదు కానీ . కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి . చైనాలో వ్యాపిస్తున్న కొత్త వైరస్ (ChinaVirus) హ్యూమన్ … Read more

జాగ్రత్త గురూ., సోషల్ మీడియా… తేడా వస్తే జైలుకే!

PD Act On Social Media Misusers పీడీ యాక్ట్ యమా డేంజర్ సుమీ …..   ప్రత్యర్థి పార్టీ వారిని కించపరిచే రీతిలో పబ్లిసిటీ చేస్తే నెలవారీ జీతాలు అందేవి. ఇదేదో బాగానే ఉంది . . డబ్బికి డబ్బు . . అధికార వైసీపీ నేతలలో పలుకుబడి బాగానే ఉందనుకుని ఇష్టానుసారం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారి పరిస్థితి చూస్తే …ఆమ్మో . .. సోషల్ మీడియాలో ఎవరినీ బూతులు తిట్టకూడదు . … Read more

రామోజీ వారసుల న్యూ బిజినెస్…

కల్తీ లేని ఆహారం, పోషకాహారం.. రాబోయే రోజులలో అత్యంత కీలకమైన వ్యాపారం కాబోతోంది. ముఖ్య0గా మిల్లెట్స్ ఫుడ్ బిజినెస్ భారత దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా రాజ్యమేలబోతోంది . దీనిని ముందే గ్రహించిన మీడియా మొఘల్ చెరుకూరి రామోజీరావు మనవరాళ్లు బిజినెస్ లో ఆయన అడుగుజాడలలో వెళ్ళడానికి అడుగువేశారు . శ్రీ రామోజీరావు పెద్దకుమారుడు, ఈనాడు సీఎండీ కిరణ్ కుమార్తె సారి కొత్తగా మిల్లెట్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు . రామోజీరావు జన్మదినం రోజున ఈ బ్రాండ్ ను … Read more

Temple Economics: గుడి చుట్టూ..,

గుడికి వెళ్లి . . దేవుడిని దర్శించుకోవాలి .. అనే ఒక చర్య . .. ఆర్ధిక వ్యవస్థలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తూ . . ఎంతోమందికి ఉపాధి బాటను చూపుతోంది . హిందూ ఆచార, సంప్రదాయాల వెనుక ఉన్న కోణాలను నిశితంగా పరిశీలిస్తే  ఉన్నవన్నీ పరమార్ధాలే. ఉపాధి మార్గాలే .  ”ఆలయాల నిర్మాణం చేసినప్పుడు అప్పటి పాలకులు (రాజులు )  గుడిలో దేవుడికి సేవలు చేసేందుకు చాకలి ,  మంగలి ,  కుమ్మరి ,  … Read more

Visakha Honey Trap Case: పెళ్లైన మగాళ్లే టార్గెట్.. అమాయకపు మాటలతో జ్యూస్ ఇస్తుంది… తాగారంటే ఇక అంతే …

విశాఖపట్నం: జాయ్ జమీమా…చూడటానికి అందంగా ఉంటుంది (Joy Jemima).. ముందు పరిచయం చేసుకొని.. ఆ తర్వాత అసలు సీన్ మొదలుపెడుతుంది.. ఇలా క్లోజ్ గా  మూవ్ అయి.. ట్రాప్ లో పడేస్తుంది. చివరకు మత్తు మందు కలిపి ప్రైవేట్ గా ఉన్న ఫొటోలు, వీడియోలు తీసుకుని బెదిరిస్తుంది. ఈమె ఉచ్చులో పడిన పెళ్లైన మగాళ్లు.. లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. హనీ ట్రాప్ లేడీ జాయ్ జెమిమా మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తీయటి మాటలు, తన అంద … Read more

Human Interest: యజమాని మరణం తట్టుకోలేక శునకం కన్నుమూత..కన్నీరుమున్నీరైన కుటుంబం

ఓ శునకం యజమాని మరణాన్ని తట్టుకోలేకపోయింది. నెల రోజులుగా ఫోటో ఎదుట ఆవేదనతో కూర్చింది. అంతే కాదు అన్నం తినడం కూడా మానేసింది.. ఎప్పుడూ యాజమానితో గడిపిన ఆ కుక్క..ఆయన కనబడకపోవడంతో తట్టుకోలేకపోయింది.. చివరకు తనువు చాలించింది. ఈ హృదయ విదారక సంఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఈ ఘటన చూసిన ప్రతి ఒక్కరి కంటనీరు పెట్టించింది. జమ్మికుంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తుమ్మేటి … Read more

ITBP Constable Driver Recruitment 2024: 10th అర్హతతో ఐటీబీపీలో 545 కానిస్టేబుల్‌ కొలువులు – దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే ?

Government Jobs:  ప్రభుత్వరంగ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. పదవ తరగతి​ అర్హతతో ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఐటీబీపీ) 545 కానిస్టేబుల్‌ (డ్రైవర్‌) గ్రూప్‌ సి నాన్‌ గెజిటెడ్‌ (నాన్‌ మినిస్టీరియల్‌) పోస్టులు భర్తీ చేయనుంది. ఈ మేరకు పోస్టులకు సంబంధించిన ప్రకటనను విడదల చేసింది. దీనికి కేవలం పురుషులు మాత్రమే దరఖాస్తు చేయాలి. తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగంలోకి తీసుకున్నప్పటికీ శాశ్వత విధుల్లోకి మార్చవచ్చు. అన్‌రిజర్వ్డ్‌ కేటగిరీలో 209 పోస్టులు, ఎస్సీ 77, ఎస్టీ … Read more

Gold and Silver Rates – Today: తగ్గిన బంగారం, వెండి ధరలు

దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. నిన్న 10 గ్రాముల​ బంగారం ధర రూ.78,265 ఉండగా, ఇవాళ రూ.265 తగ్గి రూ.78,000కు చేరుకుంది. సోమవారం కిలో వెండి ధర రూ.92,685 ఉండగా, మంగళవారం నాటికి రూ.355 తగ్గి రూ.92,330కు చేరింది. తెలుగు రాష్ట్రాలలో ఇవాళ ఉదయం మార్కెట్ ప్రకారం  బంగారు ధరలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం మరియు ప్రొద్దుటూరు లలో పది గ్రాముల పసిడి ధర రూ.78,000 ఉండగా, కిలో వెండి 92,330 రూపాయలుగా ఉంది.