రచనలు సామాన్యులను చదివించేలా ఉండాలి..
రచనలు మేధావులనే కాకుండా . . సామాన్య పాఠకులను చదివించే ఆసక్తికర రీతిలో ఉండాలని . . గోళ్ళ నారాయణ అభిప్రాయపడ్డారు . అలాగే పఠనాసక్తిని పెండడానికి రచయితలు ద్రుష్టి సారించాలన్నారు . పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ జమ్ముల చౌదరయ్య రాసిన… ‘జీవితం – ఒక అవగాహన’ పుస్తక ఆవిష్కరణ విజయవాడ బుక్ ఫెస్టివల్ లో జరిగింది . రామోజీరావు సాహిత్య వేదిక పై జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు . పుస్తక మహోత్సవ … Read more