Abhi news
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • మరిన్ని
    • టూరిజం
    • జనరల్
    • సోషల్ మీడియా
No Result
View All Result
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • మరిన్ని
    • టూరిజం
    • జనరల్
    • సోషల్ మీడియా
No Result
View All Result
Abhi news
అభిప్రాయం
Home జాతీయం

మోదీజీ.. వారినీ కలవండి.. వెంకయ్య సలహా

V Srinivas by V Srinivas
September 23, 2022
in జాతీయం

 ప్రధానమంత్రి  హోదాలో ..నరేంద్ర మోదీ.. అన్ని పక్షాల రాజకీయ నాయకులతో  తరచుగా భేటీ అవ్వాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు.  అలా చేస్తేనే ప్రతిపక్ష పార్టీలు.. ఆయన విధానాలపై ఉన్న అపార్థాలను తొలగించుకునేందుకు అవకాశం ఉంటుందని  ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ ప్రసంగాల్లో ఎంపిక చేసిన కొన్నింటిని ‘సబ్ కా సాత్..సబ్ కా వికాస్.. సబ్ కా విశ్వాస్’ పేరుతో రూపొందించిన పుస్తకాన్ని ఆయన శుక్రవారం దిల్లీలో విడుదల చేశారు.

ఆరోగ్య సంరక్షణ, విదేశాంగ విధానం, సాంకేతికత వంటి విభిన్న రంగాలలో భారత్​ సాధించిన విజయాల పట్ల ప్రధాని మోదీని వెంకయ్య ప్రశంసించారు. భారత్​ ఎదుగుదలను ప్రపంచం ఇప్పుడు గుర్తిస్తుందని అన్నారు. మోదీ నూతన సంస్కరణలు చేపట్టారని.. ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకువచ్చారని వెంకయ్య కొనియాడారు. అదే సమయంలో, రాజకీయ పార్టీలు కూడా విశాల దృక్పథంతో ఉండాలని, అధికారంలో ఉన్నవారికి మీరు శత్రువులు కాదని కేవలం ప్రత్యర్థులేనని చెప్పారు. అన్ని పార్టీలు పరస్పరం గౌరవించుకోవాలని హితవు పలికారు.

ఈ కార్యక్రమంలో కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు. ముస్లిం మహిళల శ్రేయస్సు కోసమే మోదీ.. త్రిపుల్ తలాక్ నిషేధ చట్టాన్ని తీసుకొచ్చారని గవర్నర్​ ఆరిఫ్​ మహ్మద్​ ఖాన్​ అన్నారు. తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కూడా ముస్లిం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చట్టాలు చేయలేకపోయారని, మోదీ మాత్రం ధైర్యం చేసి ఈ నిర్ణయం తీసుకున్నారని కితాబిచ్చారు.

Tags: Venkaiah Naidu says
ShareSendShareTweet
Previous Post

పీకే ని కేసీఆర్ పీకేశారా?

Next Post

మిలటరీలో చేరాయాల్సిందే.. . జాబితాలు సిద్ధం చేస్తున్న రష్యాన్ ఎయిర్‌లైన్స్!

Related Posts

సేతు సముద్రం ప్రాజెక్టుపై తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం
జాతీయం

సేతు సముద్రం ప్రాజెక్టుపై తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం

January 12, 2023
విశాఖకు ప్రధాని మోడీ..
జాతీయం

ప్రతీ భారతీయుడు గర్వించే ఘనత ఇది.. ఆర్ఆర్ ఆర్​ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డుపై ప్రధాని మోదీ హర్షం

January 11, 2023
కాంగ్రెస్‌లో చేర‌నున్న వ‌రుణ్ గాంధీ? బీజేపీకి ఎదురు దెబ్బే
జాతీయం

కాంగ్రెస్‌లో చేర‌నున్న వ‌రుణ్ గాంధీ? బీజేపీకి ఎదురు దెబ్బే

January 8, 2023
Next Post
మిలటరీలో చేరాయాల్సిందే.. . జాబితాలు సిద్ధం చేస్తున్న రష్యాన్ ఎయిర్‌లైన్స్!

మిలటరీలో చేరాయాల్సిందే.. . జాబితాలు సిద్ధం చేస్తున్న రష్యాన్ ఎయిర్‌లైన్స్!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

No Result
View All Result

You May Like

15 అంతర్జాతీయ అవార్డులు  కైవసం చేసుకున్న ‘ఆర్ఆర్ఆర్’

15 అంతర్జాతీయ అవార్డులు కైవసం చేసుకున్న ‘ఆర్ఆర్ఆర్’

by V Srinivas
January 20, 2023

‘వారాహి’కి  కొండగట్టులో  పూజలు

‘వారాహి’కి కొండగట్టులో పూజలు

by V Srinivas
January 24, 2023

‘కియా’ పరిశ్రమకు చంద్రబాబు అభినందన

‘కియా’ పరిశ్రమకు చంద్రబాబు అభినందన

by V Srinivas
January 21, 2023

మానవాళి అంతానికి మరింత చేరువుగా .,

మానవాళి అంతానికి మరింత చేరువుగా .,

by V Srinivas
January 25, 2023

Facebook Twitter Youtube

ABHINEWS.IN is one of the Leading Telugu News Portal that provides Latest News on Politics, Sports, Entertainment, Health and Movies.

Read More

Categories

  • For U
  • Uncategorized
  • అంతర్జాతీయం
  • అభిప్రాయం
  • ఆధ్యాత్మికం
  • ఆంధ్రప్రదేశ్
  • ఆరోగ్యం
  • క్రీడలు
  • జనరల్
  • జాతీయం
  • టూరిజం
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • సోషల్ మీడియా

Pages

  • Contact
  • ఇ-పేపర్
  • Privacy Policy
  • Disclaimer

© 2021 AbhiNews Telugu News - All Rights Reserved

No Result
View All Result
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • మరిన్ని
    • టూరిజం
    • జనరల్
    • సోషల్ మీడియా

© 2021 AbhiNews Telugu News - All Rights Reserved