Abhi news
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • మరిన్ని
    • టూరిజం
    • జనరల్
    • సోషల్ మీడియా
No Result
View All Result
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • మరిన్ని
    • టూరిజం
    • జనరల్
    • సోషల్ మీడియా
No Result
View All Result
Abhi news
అభిప్రాయం
Home జాతీయం

రిక్షాలో.. కోర్టుకు తరలివచ్చిన శివలింగం 

 బహుశా ప్రపంచంలోనే పెద్ద వింత.. భూకబ్జా కేసులో హాజరైన పరమేశ్వరుడు

Aruna by Aruna
March 26, 2022
in జాతీయం
రిక్షాలో.. కోర్టుకు తరలివచ్చిన శివలింగం 

ఇది ప్రపంచంలోనే పెద్ద వింత కావచ్చు. సాధారణంగా ఇలాంటి సీన్లు సినిమాల్లో చూస్తాం. భూ కబ్జా కేసులో ఏకంగా పరమశివుడినే నిందితుడిగా పేర్కొన్నారు. సమన్లు జారీ చేసింది కోర్టు. అంతే కాదు కోర్టుకు హాజరు కాకపోతే కఠిన శిక్ష తప్పదని నోటీసులు కూడా అందజేశారు. శివుడు కోర్టుకు హాజరవ్వాల్సిన ఆ సమయం ఆసన్నమయింది. దీంతో భూతనాథుడు కోర్టు బోను ఎక్కాల్సివచ్చింది.

చత్తీస్‌గఢ్‌లోని ఒక భూ ఆక్రమణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పరమశివుడు కోర్టు విచారణకు హాజరయ్యాడు. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజంగా నిజం… పరమశివుడితో పాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో 9 మంది కూడా విచారణకు హాజరయ్యారు. అసలేంజరిగిందంటే.. చత్తీస్‌గఢ్‌లోని రాయగఢ్‌లో 25వ వార్డుకు చెందిన సుధా రజ్వాడే బిలాస్‌పూర్ హైకోర్టులో ఓ పిటిషన్ వేశారు. ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఆ భూమిలో ఉన్న శివాలయంతో సహా 16 మందిని నిందితులుగా పేర్కొన్నారు.

పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఈ కేసును దర్యాప్తు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో   తహసీల్దార్ రంగంలోకి దిగి ప్రాథమిక విచారణ ప్రారంభించారు. అనంతరం కోర్టు 10 మందికి నోటీసులిచ్చింది. ఈ నెల 25న జరగనున్న విచారణకు  భూకబ్జాపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.  విచారణకు హాజరుకాకుంటే చట్ట ప్రకారం చర్యలు తప్పవని, భూమిని ఖాళీ చేయించి రూ. 10 వేల జరిమానా విధించాల్సి వస్తుందని  పేర్కొంది. దీంతో నోటీసులు అందుకున్న శివుడితోపాటు 9 మంది కోర్టు విచారణకు హాజరయ్యారు. గుడిలోని శివలింగాన్ని రిక్షాలో కోర్టుకు తీసుకొచ్చి హాజరు పరిచారు కొందరు. శివుడిని శిక్షిస్తారా? ఏం జరగబోతోందనేది వేచిచూడాల్సిందే…

Tags: COURTSHIVA
ShareSendShareTweet
Previous Post

యుద్ధం.. అనర్థం.. సైకత సందేశం

Next Post

వివేకానందకు నచ్చిన ఉప్మా

Related Posts

రైలు ప్రమాదానికి  అదే కారణం?
జాతీయం

రైలు ప్రమాదానికి అదే కారణం?

June 3, 2023
కర్ణాటక దెబ్బ.. బీజేపీకి గుణపాఠమే..
జాతీయం

కర్ణాటక దెబ్బ.. బీజేపీకి గుణపాఠమే..

May 13, 2023
15 మందిని పోటీకి దించినా..  గెలిచింది ‘గాలి’ ఒక్కడే..
జాతీయం

15 మందిని పోటీకి దించినా.. గెలిచింది ‘గాలి’ ఒక్కడే..

May 13, 2023
Next Post
వివేకానందకు నచ్చిన ఉప్మా

వివేకానందకు నచ్చిన ఉప్మా

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

No Result
View All Result

You May Like

ముందస్తు ఎన్నికలపై తేల్చేసిన సీఎం జగన్..మంత్రులకు ఏం చెప్పారంటే?

ముందస్తు ఎన్నికలపై తేల్చేసిన సీఎం జగన్..మంత్రులకు ఏం చెప్పారంటే?

by V Srinivas
June 7, 2023

చంద్రబాబు మరో కీలక సమావేశం.. అసలేం జరుగుతోంది ?

చంద్రబాబు మరో కీలక సమావేశం.. అసలేం జరుగుతోంది ?

by V Srinivas
June 6, 2023

చెట్టు కూలింది, వందల పక్షులు నేలకొరిగాయి

చెట్టు కూలింది, వందల పక్షులు నేలకొరిగాయి

by Devi Vasantha
June 5, 2023

అమెరికాలో కొత్త వైరస్… దేశవ్యాప్తంగా వ్యాప్తి..

అమెరికాలో కొత్త వైరస్… దేశవ్యాప్తంగా వ్యాప్తి..

by V Srinivas
June 2, 2023

Facebook Twitter Youtube

ABHINEWS.IN is one of the Leading Telugu News Portal that provides Latest News on Politics, Sports, Entertainment, Health and Movies.

Read More

Categories

  • For U
  • Uncategorized
  • అంతర్జాతీయం
  • అభిప్రాయం
  • ఆధ్యాత్మికం
  • ఆంధ్రప్రదేశ్
  • ఆరోగ్యం
  • క్రీడలు
  • జనరల్
  • జాతీయం
  • టూరిజం
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • సోషల్ మీడియా

Pages

  • Contact
  • ఇ-పేపర్
  • Privacy Policy
  • Disclaimer

© 2021 AbhiNews Telugu News - All Rights Reserved

No Result
View All Result
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • మరిన్ని
    • టూరిజం
    • జనరల్
    • సోషల్ మీడియా

© 2021 AbhiNews Telugu News - All Rights Reserved