మే 9లోపు మట్టి క్షీణత సమస్య మీకు ఎంత ముఖ్యమైనదో తెలియజేస్తూ మీ నాయకులకు లేఖ వ్రాయండి.
పెద్ద మార్పు కోసం చిన్న చిన్న చర్యలను అనుసరించండి: సద్గురు జగీ వాసుదేవ్ పిలుపు . 40-50 ఏళ్లలో మన భూమిపై సారం కోల్పోయి.. ఎడారిగా మారితే జరిగే ఉపద్రవాన్ని అరికట్టడానికి మనమంతా ఈ భూమికి చెందిన మనుషులుగా కృషి చేయాలి. లేకపోతే ఏం జరుగుతుంది?