Abhi news
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • మరిన్ని
    • టూరిజం
    • జనరల్
    • సోషల్ మీడియా
No Result
View All Result
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • మరిన్ని
    • టూరిజం
    • జనరల్
    • సోషల్ మీడియా
No Result
View All Result
Abhi news
అభిప్రాయం
Home జనరల్

దేవాలయాలే, మసీదులుగా మారాయి..

V Srinivas by V Srinivas
May 18, 2022
in జనరల్
దేవాలయాలే, మసీదులుగా మారాయి..

చాలా చోట్ల మసీదులు ఉన్న ప్రదేశాలలో శివ లింగాలు, ఇతర హిందూ ఆలయాల ఆనవాళ్లు కనిపిస్తుండడంతో  చారిత్రక ఆధారాలను వెలికితీయాలన్న డిమాండ్లు తెరపైకి వస్తున్నాయ్.

‘గతంలో హిం హిందూ  దేవాలయాలే ఇప్పుడు మసీదులు మారాయి’ అంటూ యూపీలోని ఇత్తెహాద్ మిల్లత్ కౌన్సిల్ చీఫ్.. తాఖీర్ రజా చేసిన వ్యాఖ్యలు తీవ్ర  సంచలనం సృష్టించాయి.    జ్ఞానవాపి మసీదులో సర్వే  వివాదాస్పదం అవుతోంది.  ఇప్పటికే సర్వేలో భాగంగా మసీదులోని కొలనులో శివలింగం ఉందని గుర్తించిన విషయం కూడా తెలిసిందే. ఈక్రమంలో యూపీలోని ఇత్తెహాద్ మిల్లత్ కౌన్సిల్ చీఫ్..కాంగ్రెస్ నేత తాఖీర్ రజా తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో ఇపుడున్న చాలా  మసీదులు ఒకప్పుడు దేవాలయాలేనని వాటిపైనే మసీదులు నిర్మించారు అని కామెంట్అ చేసారు. కానీ ఆలయాలను కూల్చి వేసి మసీదులను కట్టలేదని..అప్పట్లో ప్రజలు పెద్ద సంఖ్యలోని ఇస్లాంలోకి మారి ఆలయాలను మసీదులుగా మార్చారని వ్యాఖ్యానించారు. అలా నిర్మించిన మసీదులను వివాదం చేయవద్దని వాటిని ముట్టుకోరాదని తేల్చి చెప్పారు.

జ్ఞానవాపి మసీదులో శివలింగం దొరికిందని చెప్పడం.. హిందూయిజంపై దాడి చేయడమేనని..దేశంలోని చాలా మసీదులు కట్టడానికి ముందు.. ఆ ప్రదేశంలో దేవాలయాలే ఉండేవని అన్నారు. అయితే..ఆ ఆలయాలను కూల్చలేదని పదేపదే  స్పష్టంచేశారు.   అటువంటి మసీదులను వివాదం చేయవద్దని వాటిని ముట్టుకోవద్దని సూచించారు. అలా కాదని ప్రభుత్వం బలవంతపు చర్యలకు పూనుకుంటే మాత్రం ముస్లింలు వ్యతిరేకించి తీరుతారని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని పెద్దది చేయవద్దని ఆయన కోరారు.
ముస్లిం లు సంయమనం పాటించాలి..

ఈ విషయంలో ముస్లింలు ఎవరూ న్యాయ పోరాటానికి సిద్ధమవ్వాల్సిన అవసరం లేదన్నారు రజా. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఎటువంటి తీర్పు వచ్చిందో తెలిసిన విషయమే కదా అని అన్నారు. జ్ఞానవాపి మసీదుపై ఇప్పుడు ఏ కోర్టుల్లోనూ అప్పీలు చేయబోమన్నారు. విద్వేషవాదులు.. దేశంలోని అన్ని మసీదుల్లోనూ కొలనుల్లో శివలింగాలను గుర్తిస్తారన్నారు. వాళ్లు తలచుకుంటే ఏదైనా జరుగుతుంది అన్నారు. దేశంలో శాంతి సామరస్యాలను కాపాడేందుకు ముస్లింలు శాంతంగా ఉంటున్నారన్నారు. కాగా..జ్ఞానవాపి మసీదులో గుర్తించారంటున్న శివలింగం ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే.

Tags: Gyanvapi Masjid
ShareSendShareTweet
Previous Post

AVOCADO అవకాడోతో.. గెండెపోటుకు చెక్

Next Post

అవార్డుతో కిక్కే కిక్..: సమంత

Related Posts

ఫోన్‌తో చిన్నారుల్లో మానసిక రుగ్మతలు
జనరల్

ఫోన్‌తో చిన్నారుల్లో మానసిక రుగ్మతలు

May 17, 2023
నైరుతి రుతుపవనాల కబురు వచ్చేసింది!
జనరల్

నైరుతి రుతుపవనాల కబురు వచ్చేసింది!

May 16, 2023
అంగారకుడిపై ఉగ్రనది ఆనవాళ్లు… నీరు ఇంకిపోతే భూమి కూడా ఇంతేనాా?
జనరల్

అంగారకుడిపై ఉగ్రనది ఆనవాళ్లు… నీరు ఇంకిపోతే భూమి కూడా ఇంతేనాా?

May 14, 2023
Next Post
అవార్డుతో కిక్కే కిక్..: సమంత

అవార్డుతో కిక్కే కిక్..: సమంత

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

No Result
View All Result

You May Like

అవినాష్-సీబీఐ దొంగాట

అవినాష్-సీబీఐ దొంగాట

by V Srinivas
May 21, 2023

Facebook Twitter Youtube

ABHINEWS.IN is one of the Leading Telugu News Portal that provides Latest News on Politics, Sports, Entertainment, Health and Movies.

Read More

Categories

  • For U
  • Uncategorized
  • అంతర్జాతీయం
  • అభిప్రాయం
  • ఆధ్యాత్మికం
  • ఆంధ్రప్రదేశ్
  • ఆరోగ్యం
  • క్రీడలు
  • జనరల్
  • జాతీయం
  • టూరిజం
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • సోషల్ మీడియా

Pages

  • Contact
  • ఇ-పేపర్
  • Privacy Policy
  • Disclaimer

© 2021 AbhiNews Telugu News - All Rights Reserved

No Result
View All Result
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • మరిన్ని
    • టూరిజం
    • జనరల్
    • సోషల్ మీడియా

© 2021 AbhiNews Telugu News - All Rights Reserved