Abhi news
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • టూరిజం
  • మరిన్ని
    • జనరల్
    • సోషల్ మీడియా
No Result
View All Result
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • టూరిజం
  • మరిన్ని
    • జనరల్
    • సోషల్ మీడియా
No Result
View All Result
Abhi news
అభిప్రాయం
Home జనరల్

రాజ‌ద్రోహం చ‌ట్టం ర‌ద్దు బీజేపీకి ఇష్టం లేదా..?

Ram Maddipati by Ram Maddipati
May 11, 2022
in జనరల్
రాజ‌ద్రోహం చ‌ట్టం ర‌ద్దు బీజేపీకి ఇష్టం లేదా..?

బ్రిటిష్ వ‌ల‌స పాల‌న‌కు అవ‌శేషంగా చెప్ప‌ద‌గ్గ భార‌తీయ శిక్షా స్మృతి లోని 124 ఎ సెక్ష‌న్ రాజ‌ద్రోహం చ‌ట్టం అమ‌లును నిలుపు చేస్తూ సుప్రీం కోర్టు ధ‌ర్మాస‌నం బుధ‌వారం మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు ఇచ్చింది. దీనిపై కేంద్ర ప్ర‌భుత్వం తాము ప‌రిశీల‌న చేస్తున్నామ‌ని చెప్ప‌డంతో త‌దుప‌రి ఉత్త‌ర్వులు వెలువ‌డేవ‌ర‌కు ఈ సెక్ష‌న్ కింద ఎలాంటి కేసులు న‌మోదు చేయ‌వ‌ద్ద‌ని అత్యున్న‌త న్యాయ‌స్థానం ఆదేశాలు ఇచ్చింది. ఇప్ప‌టికే న‌మోదైన కేసుల‌పై చ‌ర్య‌లు చేప‌ట్ట‌వ‌ద్ద‌ని కూడా పేర్కొంది. అంతేకాకుండా ఈ చ‌ట్టం కింద ప్ర‌స్తుతం జైలు శిక్ష అనుభ‌విస్తున్న‌వారు కోర్టుల‌ను ఆశ్ర‌యించ‌వ‌చ్చ‌ని కూడా సుప్రీం కోర్టు సూచించింది.

నిజానికి మోదీ ప్ర‌ధాని కాక‌ముందు ఈ చ‌ట్టం దేశంలో దుర్వినియోగ‌మ‌వుతోంద‌ని తాము అధికారంలోకి వ‌స్తే ఈ చ‌ట్టాన్ని ర‌ద్దు చేస్తామ‌ని గ‌తంలో ప్ర‌క‌టించారు. అయితే బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఈ చ‌ట్టం ర‌ద్దు చేసేందుకు సుముఖ‌త చూపించ‌డం లేద‌ని, పైగా వారి హ‌యాంలో ఇది మ‌రింత దుర్వినియోగం అవుతోంద‌ని విప‌క్షాల‌తోపాటు ప్ర‌జా సంఘాలు ఆరోప‌ణలు గుప్పిస్తున్నాయి. కాగా ప‌లు రాష్ట్రాల్లో అధికార ప‌క్షాలు రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ఈ చ‌ట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నాయ‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మీడియా ప్ర‌తినిధుల పైన, సంస్థ‌ల పైన కూడా ఈ సెక్ష‌న్ కింద కేసులు న‌మోదు చేశార‌న్న చ‌ర్చ న‌డుస్తోంది. ఈ నేప‌థ్యంలో సుప్రీం మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వుల‌పై ప్ర‌జా సంఘాల నుంచి హ‌ర్షం వ్య‌క్త‌మవుతోంది.

అయితే దేశ భ‌ద్ర‌త‌కు పెను ప్ర‌మాద‌మైన ఉగ్ర‌వాద చ‌ర్య‌ల‌ను నియంత్రించేందుకు ఈ చ‌ట్టం ఉండాల్సిందేన‌న్న‌ది బీజేపీ వ‌ర్గాల వాద‌న‌గా ఉంది. సుప్రీం ఉత్వ‌ర్వుల నేప‌థ్యంలో రాజ్యాంగ సంస్థ‌ల‌కు ల‌క్ష్మ‌ణ రేఖ ఉంద‌ని గుర్తించాల‌ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిర‌ణ్ రిజిజు వ్యాఖ్యానించ‌డం త‌దుప‌రి ప‌రిణామాల‌పై ఆస‌క్తిని రేకెత్తిస్తున్న అంశం.

ShareSendShareTweet
Previous Post

హీరోయిన్ సమంత., నిర్మాత తాప్సి

Next Post

ఘోర విమానం ప్రమాదం.. 113 మంది సేఫ్

Related Posts

దేవాలయాలే, మసీదులుగా మారాయి..
జనరల్

దేవాలయాలే, మసీదులుగా మారాయి..

May 18, 2022
టీఆర్ఎస్ పాల‌న అంతానికి బీజేపీ పంతం
జనరల్

టీఆర్ఎస్ పాల‌న అంతానికి బీజేపీ పంతం

May 14, 2022
శ్రీలంక నూత‌న ప్ర‌ధానిగా ర‌ణిల్ విక్ర‌మ‌సింఘే
జనరల్

శ్రీలంక నూత‌న ప్ర‌ధానిగా ర‌ణిల్ విక్ర‌మ‌సింఘే

May 12, 2022
Next Post
ఘోర విమానం ప్రమాదం.. 113 మంది సేఫ్

ఘోర విమానం ప్రమాదం.. 113 మంది సేఫ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

No Result
View All Result

You May Like

కంగ‌నా బాలీవుడ్ హీరోల‌ను అంత మాట‌నేసిందేంటి..?

కంగ‌నా బాలీవుడ్ హీరోల‌ను అంత మాట‌నేసిందేంటి..?

by Ram Maddipati
May 17, 2022

డబ్బులు కడితేనే..’టెలిగ్రామ్’?

డబ్బులు కడితేనే..’టెలిగ్రామ్’?

by Aruna
May 17, 2022

 పాకిస్థాన్ ను బానిసగా మార్చేసిన అమెరికా

 పాకిస్థాన్ ను బానిసగా మార్చేసిన అమెరికా

by Aruna
May 16, 2022

దేవాలయాలే, మసీదులుగా మారాయి..

దేవాలయాలే, మసీదులుగా మారాయి..

by V Srinivas
May 18, 2022

Facebook Twitter Youtube

ABHINEWS.IN is one of the Leading Telugu News Portal that provides Latest News on Politics, Sports, Entertainment, Health and Movies.

Read More

Categories

  • For U
  • Uncategorized
  • అంతర్జాతీయం
  • అభిప్రాయం
  • ఆధ్యాత్మికం
  • ఆంధ్రప్రదేశ్
  • ఆరోగ్యం
  • క్రీడలు
  • జనరల్
  • జాతీయం
  • టూరిజం
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • సోషల్ మీడియా

Pages

  • Contact
  • ఇ-పేపర్
  • Privacy Policy
  • Disclaimer

© 2021 AbhiNews Telugu News - All Rights Reserved

No Result
View All Result
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • టూరిజం
  • మరిన్ని
    • జనరల్
    • సోషల్ మీడియా

© 2021 AbhiNews Telugu News - All Rights Reserved