కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్ల కుమార్తె వాంగ్మయిని ప్రతీక్ దోషీకి ఇచ్చి వివాహం చేయనున్నారు.ప్రతీక్ ప్రధానికి జాయింట్ సెక్రటరీ. ఇటీవల నిర్మలా సీతారామన్ నివాసంలో బంధుమిత్రుల సమక్షంలో వీరిద్దరి నిశ్చితార్థం నిర్వహించారు. వచ్చే ఏడాది సెప్టెంబర్లో వివాహం జరుగనున్నట్టు సమాచారం. ప్రధాని మోదీ కేబినెట్ లో నిర్మల అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు.