ఆధ్యాత్మికం

మార్చి 1 నుంచి తిరుమలలో ఫేస్‌ రికగ్నిషన్‌

తిరుమలలో అక్రమాల నివారణకు మార్చి 1 నుంచి ఫేస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీని టీటీడీ అందుబాటులోకి తేనున్నది. శ్రీవారి సర్వదర్శనం, లడ్డూప్రసాదం, గదుల కేటాయింపు, రిఫండ్‌ చెల్లింపు తదితర...

Read more

ఓమ్..ఓమ్.. ఓంకారం అత్యంత శక్తివంతం

ఓంకారం మహత్తరమైన మంత్రమే కాదు, మానవ జీవితాలను ఓ దరికి చేర్చే  అత్యంత శక్తిమంతమైన మార్గం  కూడా. ఏకాక్షర బ్రహ్మ స్వరూపమని భగవద్గీత స్పష్టం చేస్తుంది.   ‘భగవద్గీత’...

Read more

9 ఏళ్ల ప్రాయంలోనే .. సన్యాసిగా మారిన జైన బాలిక!

తండ్రి వజ్రాల వ్యాపారి, సుసంపన్నమైన కుటుంబం.. కోరుకున్న ఏ వస్తువునైనా క్షణాల్లో కొనివ్వగలిగే కుటుంబం.  అయినా ఆ చిన్నారికి అవేమీ పట్టలేదు. 9 ఏళ్ల పసిప్రాయంలోనే భౌతిక...

Read more

వైకుంఠ ద్వార దర్శనం ప్రాముఖ్యం ఏమిటి?

ఉత్తరద్వార దర్శనం ఎందుకు?_* వైకుంఠ ఏకాదశి వస్తోందనగానే ఉత్తర ద్వార దర్శనమే గుర్తుకువస్తుంది. వైష్ణవాలయాలలో ప్రత్యేకించి ఏర్పాటు చేసే ఉత్తరద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే మోక్షం ప్రాప్తిస్తుందని...

Read more

2022లో శ్రీవారిని ద‌ర్శించుకున్న భ‌క్తులు 2.35 కోట్లు

శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే పుణ్యం కలుగుతుంది. తెలియక చేసిన పాపాలు కొంతవరకు ప్రాయచిత్తమవుతాయని భక్తుల విశ్వాసం. కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని 2022...

Read more

జనవరి 2 నుంచి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం

తిరుమలలో జనవరి 2వ తేదీ నుంచి పదిరోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు టీటీడీ బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు   పాలకమండలి సమావేశంలో సభ్యులు నిర్ణయం...

Read more

దీపాల కాంతుల్లో మెరిసిన అయోధ్య, గిన్నిస్​ రికార్డు

దీపాల కాంతుల్లో మెరిసిన అయోధ్య, గిన్నిస్​ రికార్డులో స్థానం ప్రతి ఏడాదిలానే, ఈసారి కూడా అయోధ్య నగరంతో పాటు సరయు నది తీరంలో దీపోత్సవం వెలుగుల పండుగలా...

Read more

ఒకేసారి 108 మంది.. వీణ వాయిస్తూ.. అమ్మవారికి స్వరాభిషేకం

ప్రఖ్యాతి గాంచిన మధురై మీనాక్షి అమ్మవారి సన్నిధిలో విజయదశమి వేడుకలు వైభవంగా జరిగాయి. బుధవారం 108 మంది వివిధ వయసుల వారు ఒకే వేదికపై వీణ వాయించారు....

Read more

కపిలతీర్థంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునఃప్రతిష్టాపన

తిరుపతి లోని అలిపిరి వెళ్లే మార్గంలో ఉన్న కపిలతీర్థం 36 ఏళ్ల కిందట మూతపడింది. అక్కడ ఉన్నలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఎంతో ప్రాచుర్యం పొందింది. కపిల తీర్థం ప్రధానంగా...

Read more

ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ టెంపుల్.. ఇండియాలోనే.,

ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం మన దేశంలోనే  రూపుదిద్దుకోనుంది. వెస్ట్   బంగాల్​లోని మాయాపుర్ లో  ఇస్కాన్ సంస్థ నిర్మిస్తున్న వేదిక్ ప్లానెటేరియం పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ...

Read more
Page 3 of 6 1 2 3 4 6