బిజినెస్

బిజినెస్

పొరపాటున ఇతరులకు నగదు బదిలీ అయితే ఏం చేయాలంటే?!

నగదు లావాదేవీలలో డిజిటలైజేషన్ ఓ విప్లమాత్మక మార్పు.  డిజిట‌లైజేష‌న్‌తోపాటు ఆర్టీజీఎస్‌, నెఫ్ట్ సేవ‌లు అందుబాటులోకి వ‌చ్చాక ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయాయి. డిజిటైలజేషన్ వల్ల ఎన్ని సౌకర్యాలు ఉన్నాయో.....

Read more

క్లౌడ్‌ సేవలదే భవిష్యత్తు.. మైక్రోసాఫ్ట్‌ చీఫ్‌ సత్య నాదెళ్ల

క్లౌడ్‌ సేవల విస్తరణ సాంకేతికత అంతటా పెద్ద ఎత్తున జరుగుతున్నదని మైక్రోసాఫ్ట్‌ చైర్మన్‌, సీఈవో సత్య నాదెళ్ల తెలిపారు. ఈ క్రమంలోనే క్లౌడ్‌ కంప్యూటింగ్‌దే భవిష్యత్తు అని...

Read more

అమెజాన్‌ సంపదలో రూ.82 లక్షల కోట్లు ఆవిరి

ప్రపంచంలో లక్ష కోట్ల డాలర్ల మార్కెట్‌ విలువను కోల్పోయిన ఏకైక సంస్థ   అంతర్జాతీయ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ సంపద హరతి కర్పూరంలా అత్యంత  వేగంగా కరిగిపోతోంది. ...

Read more

ట్విట్టర్‌ సీఈవోను తొలగించిన మస్క్‌.. పరాగ్‌ అన్ని కోట్లు అందుకోనున్నారా..?

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) ట్విట్టర్‌ను(Twitter) హస్తగతం చేసుకున్నారు. 44 బిలియన్ యూఎస్ డాలర్లతో తన చేతిలోకి తీసుకున్నారు. మన కరెన్సీలో ఈ మొత్తం...

Read more

గూగుల్‌కు రూ.936 కోట్ల భారీ జరిమానా

టెక్‌ దిగ్గజం గూగుల్‌కు మరోసారి భారీ జరిమానా పడింది. ప్లేస్టోర్‌ పాలసీల విషయంలో ఆ సంస్థ అనైతిక వ్యాపార విధానాలకు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని  పేర్కొంటూ ''కాంపిటీషన్‌...

Read more

5జీ సర్వీసులను ప్రారంభించిన రిలయన్స్‌ జియో

రిలయన్స్‌ జియో   ఇవాళ లాంఛనంగా 5జీ సర్వీసులను ప్రారంభించింది. రాజస్థాన్‌ రాష్ట్రం రాజ్‌సమంద్‌లోని ప్రతిష్ఠాత్మక శ్రీనాథ్‌జీ ఆలయంలో రిలయన్స్‌ జియో చైర్మన్‌ ఆకాశ్‌ అంబానీ చేతుల మీదుగా...

Read more

అగ్రి బిజినెస్‌పై ఐడియాతో రండి.. రూ.25 లక్షలు పెట్టుబడిగా అందుకోండి..!

ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది.. ఈ వాణిజ్య ప్రకటన చాలా కాలం నుంచి అందరి నోట్లో నానుతూనే ఉన్నది. ఇక్కడ వ్యవసాయ వాణిజ్యం కోసం ఓ ఐడియాతో...

Read more

ఇడ్లీ ATM .. టేస్ట్ ఎలా ఉందంటూ ఆనంద్ మహేంద్ర ట్వీట్

కర్ణాటక రాజధాని బెంగళూరులో ఒక స్టార్టప్‌ కంపెనీ ‘ఇడ్లీ ఏటీఎం’ను ఏర్పాటు చేసింది.  ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఇది చూసిన...

Read more

ఈ వజ్రం ఎన్ని వందల కొట్లో తెలుసా?

పింక్‌ డైమండ్‌ వజ్రాలకే రారాజుగా నిలిచింది. హాంకాంగ్‌లో శుక్రవారం నిర్వహించిన వేలంలో అత్యధికంగా రూ. 412. 29 కోట్లు పలికింది. 11.5 క్యారెట్ల బరువున్న విలియమ్‌సన్‌ పింక్‌...

Read more

ఈ ఏడాది రు.12 వేల కోట్ల టర్నోవర్: మార్గదర్శి ఎండీ శైలజ కిరణ్

ఈ  ఆర్థిక సంవత్సరానికి మార్గదర్శి చిట్‌ ఫండ్‌ టర్నోవర్‌ రూ.12,000 కోట్లకు చేరే అవకాశం ఉందని మార్గదర్శి చిట్‌ ఫండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ శైలజా కిరణ్‌...

Read more
Page 5 of 9 1 4 5 6 9