Abhi news
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • మరిన్ని
    • టూరిజం
    • జనరల్
    • సోషల్ మీడియా
No Result
View All Result
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • మరిన్ని
    • టూరిజం
    • జనరల్
    • సోషల్ మీడియా
No Result
View All Result
Abhi news
అభిప్రాయం
Home బిజినెస్

బిస్లరీ వాటర్ ను విక్రయించబోము: కంపెనీ అధినేత ప్రకటన

Suryam Andaluri by Suryam Andaluri
March 20, 2023
in బిజినెస్
బిస్లరీ వాటర్ ను విక్రయించబోము: కంపెనీ అధినేత ప్రకటన
  • టాటాలతో సఫలం కాని చర్చలు
  • బిలియన్ డాలర్లకే విక్రయిస్తామని ప్రమోటర్ల మొండి పట్టు
  • ప్రమోటర్ కుమార్తె జయంతి చౌహన్ పర్యవేక్షణలో వ్యాపారం నిర్వహణ 

                 ”బిస్లరీ .. ఈ పేరు డ్రింకింగ్ వాటర్ రంగంలో అనుహ్యంగా దూసుకువచ్చిన బ్రాఅండ్ . వీళ్ళు తీసుకున్న కీలక నిర్ణయం ఇపుడు బిసినెస్ వర్గాలలో హాట్ టాపిక్”                             టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ కు బిస్లరీ ఇంటర్నేషనల్ (బిస్లరీ డ్రింకింగ్ వాటర్ వ్యాపారం)ను విక్రయించే ప్రతిపాదన విజయవంతం కాకపోవడంతో.. బిస్లరీ ప్రమోటర్, వ్యవస్థాపకుడు రమేష్ చౌహాన్ అనూహ్య నిర్ణయాన్ని ప్రకటించారు. చౌహాన్ కుమార్తె జయంతి చౌహాన్ ఇక మీదట బిస్లరీ ఇంటర్నేషనల్ ను నడిపించనున్నట్టు ప్రకటన వెలువడింది.‘‘మా నిపుణులైన బృందం సాయంతో జయంతి వ్యాపారాన్ని నడిపిస్తుంది. వ్యాపారాన్ని మేము విక్రయించాలని అనుకోవడం లేదు’’ అని రమేష్ చౌహాన్ ప్రకటించారు. తన తండ్రి స్థాపించిన బిస్లరీ ఇంటర్నేషనల్ కంపెనీలో జయంతి చౌహాన్ (42) వైస్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. సీఈవో యాంగెలో జార్జ్ ఆధ్వర్యంలోని బ‌ృందం కంపెనీని నడిపించనుంది. వీరిపై జయంతి పర్యవేక్షణ ఉంటుంది.

నిజానికి జయంతి చౌహాన్ కు బిస్లరీ వాటర్ వ్యాపారం పట్ల ఆసక్తి లేదు. రమేష్ చౌహాన్ వృద్ధాప్యంలో ఉన్నారు. ఆయన వయసు 82 ఏళ్లు. కుమార్తెకు ఆసక్తి లేకపోవడంతో కంపెనీని విక్రయానికి పెట్టారు. టాటా కన్జ్యూమర్ చర్చలకు ముందుకు వచ్చింది. కానీ, బిస్లరీని బిలియన్ డాలర్ల కంటే తక్కువకు విక్రయించే ఉద్దేశ్యం రమేష్ చౌహాన్ కు లేకపోవడంతో డీల్ సఫలం కాలేదు. ఈ క్రమంలో తాజా పరిణామాలు జరిగినట్టు తెలుస్తోంది. దేశ సంఘటిత రంగం ప్యాకేజ్డ్ నీటి వ్యాపారంలో బిస్లరీకి 32 శాతం వాటా ఉంది. భవిష్యత్తులో ప్రమోటర్లు తమ నిర్ణయం మార్చుకోరని చెప్పలేమని, మెరుగైన ఆఫర్ వస్తే విక్రయించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

Tags: Bisleri Business issue
ShareSendShareTweet
Previous Post

ఎండాకాలంలో ఈ అకాలవర్షాలు దేనికి సంకేతం?

Next Post

వివేకా హత్య కేసు.. కోర్టులో భాస్కర్ రెడ్డి పిటిషన్

Related Posts

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌.. అణుబాంబు
జనరల్

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌.. అణుబాంబు

May 8, 2023
క్యాడ్ బరీ చాక్లెట్లలో బ్యాక్టీరియా?.. యూకేలో ఆందోళన
జనరల్

క్యాడ్ బరీ చాక్లెట్లలో బ్యాక్టీరియా?.. యూకేలో ఆందోళన

May 4, 2023
మానవ మేధకు సవాల్‌ ఆర్టఫిషియల్ ఇంటిలిజెన్స్
అంతర్జాతీయం

మానవ మేధకు సవాల్‌ ఆర్టఫిషియల్ ఇంటిలిజెన్స్

May 3, 2023
Next Post
వివేకా హత్య కేసు.. కోర్టులో భాస్కర్ రెడ్డి పిటిషన్

వివేకా హత్య కేసు.. కోర్టులో భాస్కర్ రెడ్డి పిటిషన్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

No Result
View All Result

You May Like

No Content Available
Facebook Twitter Youtube

ABHINEWS.IN is one of the Leading Telugu News Portal that provides Latest News on Politics, Sports, Entertainment, Health and Movies.

Read More

Categories

  • For U
  • Uncategorized
  • అంతర్జాతీయం
  • అభిప్రాయం
  • ఆధ్యాత్మికం
  • ఆంధ్రప్రదేశ్
  • ఆరోగ్యం
  • క్రీడలు
  • జనరల్
  • జాతీయం
  • టూరిజం
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • సోషల్ మీడియా

Pages

  • Contact
  • ఇ-పేపర్
  • Privacy Policy
  • Disclaimer

© 2021 AbhiNews Telugu News - All Rights Reserved

No Result
View All Result
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • మరిన్ని
    • టూరిజం
    • జనరల్
    • సోషల్ మీడియా

© 2021 AbhiNews Telugu News - All Rights Reserved