Abhi news
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • మరిన్ని
    • టూరిజం
    • జనరల్
    • సోషల్ మీడియా
No Result
View All Result
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • మరిన్ని
    • టూరిజం
    • జనరల్
    • సోషల్ మీడియా
No Result
View All Result
Abhi news
అభిప్రాయం
Home బిజినెస్

5జీ సర్వీసులను ప్రారంభించిన రిలయన్స్‌ జియో

V Srinivas by V Srinivas
October 22, 2022
in బిజినెస్
5జీ సర్వీసులను ప్రారంభించిన రిలయన్స్‌ జియో

రిలయన్స్‌ జియో   ఇవాళ లాంఛనంగా 5జీ సర్వీసులను ప్రారంభించింది. రాజస్థాన్‌ రాష్ట్రం రాజ్‌సమంద్‌లోని ప్రతిష్ఠాత్మక శ్రీనాథ్‌జీ ఆలయంలో రిలయన్స్‌ జియో చైర్మన్‌ ఆకాశ్‌ అంబానీ చేతుల మీదుగా 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. దాంతో దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలో త్వరలోనే 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి.   ఈ ఏడాది పూర్తయ్యే లోపల దేశంలోని ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై సహా ప్రధాన నగరాలన్నింటిలో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని రిలయన్స్‌ జియో కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నది. ఇక 2023 డిసెంబర్‌ నాటికి దేశంలోని ప్రతి పట్టణానికి, మండలానికి, తాలూకాకు 5జీ నెటవర్క్‌ను విస్తరించాలన్నది తమ ఉద్దేశమని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ గత ఆగస్టులో ప్రకటించారు.

ఈ ఏడాది ప్రారంభంలో ముకేశ్‌ అంబానీ రిలయన్స్‌ జియో బోర్డుకు రాజీనామా చేసి తన పెద్ద కుమారుడు అకాశ్‌ అంబానీకి ఆ సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించారు. కాగా, రిలయన్స్‌ కంపెనీ 5జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కోసం రెండు లక్షల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనుంది. 5జీ స్టాండలోన్‌ పేరుతో 5జీ తాజా వెర్షన్‌ను విస్తరించనున్నట్లు కంపెనీ తెలిపింది.

ShareSendShareTweet
Previous Post

అవిసె గింజ‌ల కారం పొడి.. ఎంత ఆరోగ్య‌క‌ర‌మంటే..

Next Post

అమరావతి పాదయాత్రకు బ్రేక్ ,,

Related Posts

Tata Tech IPO:  టాటా టెక్నాలజీస్.. దుమ్ము రేపింది..
బిజినెస్

Tata Tech IPO: టాటా టెక్నాలజీస్.. దుమ్ము రేపింది..

November 30, 2023
ఈ ఏడాది 6.4 శాతం వృద్థి.. ఎస్‌అండ్‌పి అంచనా
బిజినెస్

ఈ ఏడాది 6.4 శాతం వృద్థి.. ఎస్‌అండ్‌పి అంచనా

November 28, 2023
పేటియంలో బఫెట్‌ వాటా విక్రయం
బిజినెస్

పేటియంలో బఫెట్‌ వాటా విక్రయం

November 26, 2023
Next Post
అమరావతి పాదయాత్రకు బ్రేక్ ,,

అమరావతి పాదయాత్రకు బ్రేక్ ,,

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

No Result
View All Result

You May Like

త్వరలో భారత్‌ 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ

త్వరలో భారత్‌ 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ

by V Srinivas
December 5, 2023

Fake Currency: నకిలీ కరెన్సీ గుట్టు రట్టు చేసిన ఎన్‌ఐఏ..

Fake Currency: నకిలీ కరెన్సీ గుట్టు రట్టు చేసిన ఎన్‌ఐఏ..

by V Srinivas
December 2, 2023

Rains: ఏపీలో రెండ్రోజులపాటు భారీ వర్షాలు

by Chaitanya B
December 2, 2023

kCR: సీఎం కేసీఆర్ రాజీనామా.. గవర్నర్‌కు అందజేత

kCR: సీఎం కేసీఆర్ రాజీనామా.. గవర్నర్‌కు అందజేత

by V Srinivas
December 3, 2023

Facebook Twitter Youtube

ABHINEWS.IN is one of the Leading Telugu News Portal that provides Latest News on Politics, Sports, Entertainment, Health and Movies.

Read More

Categories

  • For U
  • Uncategorized
  • అంతర్జాతీయం
  • అభిప్రాయం
  • ఆధ్యాత్మికం
  • ఆంధ్రప్రదేశ్
  • ఆరోగ్యం
  • క్రీడలు
  • జనరల్
  • జాతీయం
  • టూరిజం
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • సోషల్ మీడియా

Pages

  • Contact
  • ఇ-పేపర్
  • Privacy Policy
  • Disclaimer

© 2021 AbhiNews Telugu News - All Rights Reserved

No Result
View All Result
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • మరిన్ని
    • టూరిజం
    • జనరల్
    • సోషల్ మీడియా

© 2021 AbhiNews Telugu News - All Rights Reserved