Chaitanya B

Chaitanya B

సౌత్ రాష్ట్రాలే టార్గెట్ గా మోదీ సుడిగాలి ప్రచారం

సౌత్ రాష్ట్రాలే టార్గెట్ గా మోదీ సుడిగాలి ప్రచారం

బీజేపీ అగ్రనాయకత్వం దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా ప్రధాని మోదీ సుడిగాలి ప్రచారానికి శ్రీకారం చుట్టింది. దక్షిణాదిలో వీలైనన్ని సీట్లను గెలిచి బలాన్ని పెంచుకోవాలనే...

పవన్ పొలిటికల్ యాడ్..దుమ్ము రేపుతోంది..

పవన్ పొలిటికల్ యాడ్..దుమ్ము రేపుతోంది..

జనసేన నేత పవన్ కల్యాణ్ పొలిటికల్ యాడ్ సంచలనం సృష్టిస్తోంది. రానున్న ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే....

విశాఖకు కొత్తగా 2 వందే భారత్‌ రైళ్లు..

విశాఖకు కొత్తగా 2 వందే భారత్‌ రైళ్లు..

రేపు ప్రధాని నరేంద్ర మోదీ 10 వందే భారత్ రైళ్లను ప్రారంభించబోతున్నారు. విశాఖకు కొత్తగా రెండు వందే భారత్‌ రైళ్లు రానున్నాయి. సికింద్రాబాద్‌-విశాఖ-సికింద్రాబాద్‌, పూరీ-విశాఖ రైళ్లను మార్చి...

మద్యం తాగి 15మందిని తొక్కుకుంటూ వెళ్లిపోయిన కారు డ్రైవర్

మద్యం తాగి 15మందిని తొక్కుకుంటూ వెళ్లిపోయిన కారు డ్రైవర్

ఢిల్లీలో మద్యం మత్తులో ఓ కారు డ్రైవర్ 15మందిని తొక్కుకుంటూ పోయాడు. ఈ ఘటనలో ఓ యువతి ప్రాణాలు కోల్పోగా మిగతావారు తీవ్రంగా గాయపడ్డారు. ఈస్ట్ ఢిల్లీలోని...

34 మందితో టీడీపీ రెండో జాబితా ..

34 మందితో టీడీపీ రెండో జాబితా ..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుంటంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పీడు పెంచారు. ఇప్పటికే.. 94 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేసిన...

భార‌త టెస్ట్ చ‌రిత్ర‌లోనే అత్యుత్త‌మ భాగ‌స్వామ్యం..

భార‌త టెస్ట్ చ‌రిత్ర‌లోనే అత్యుత్త‌మ భాగ‌స్వామ్యం..

మొద‌టి టెస్టులో ఘోర ఓట‌మితో భార‌త జ‌ట్టు రెండో టెస్టు కోసం కోల్‌క‌తా వ‌చ్చింది. ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా రెండో టెస్టు మొద‌లైంది. మొద‌ట బ్యాటింగ్ చేసిన...

బెంగళూరులో నీళ్ల కష్టాలు.. నెలకు 5 రోజులే స్నానం

బెంగళూరులో నీళ్ల కష్టాలు.. నెలకు 5 రోజులే స్నానం

బెంగళూరులో నీటి చుక్క కోసం ప్రజలు నానాఅవస్థ పడుతున్నారు. తక్కువ నీటితో తమ అవసరాలు తీర్చుకోవడానికి రీసైక్లింగ్ పద్ధతులను అవలంబిస్తున్నారు. కొన్ని ప్రాంతాల రోజువారీ సరఫరా కోసం...

ప్రైవేటు హెల్త్‌కార్డుల తరహాలో ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’ కార్డులు

ప్రైవేటు హెల్త్‌కార్డుల తరహాలో ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’ కార్డులు

రేవంత్ సర్కారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది. రేషన్ కార్డులతో ఎలాంటి సంబంధం లేకుండా కొత్తగా ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’ పేరిట హెల్త్ కార్డులు ఇవ్వాలని...

తెలంగాణ పోలీసులకు సరికొత్త ‘ఆయుధాలు’

తెలంగాణ పోలీసులకు సరికొత్త ‘ఆయుధాలు’

దేశంలోనే తొలిసారిగా తెలంగాణ పోలీసులు ప్రత్యేకంగా ఈగల్ స్క్వాడ్ ను ఏర్పాటు చేసుకున్నారు. ప్రత్యేకంగా శిక్షణ పొందిన రెండు గద్దలతో టీమ్ ఏర్పాటు చేశారు. వాటితో డ్రోన్...

అయోధ్య రామ మందిరానికి రోజూ 1.5లక్షల మంది రాక

అయోధ్య రామ మందిరానికి రోజూ 1.5లక్షల మంది రాక

అయోధ్య రామమందిరాన్ని జనవరి 22న ప్రారంభమైన విషయం తెలిసిందే. దర్శించేందుకు దేశవ్యాప్తంగా భక్తులు తరలివస్తున్నారు. రోజూ 1.5లక్షల మంది వస్తున్నారని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర...

Page 5 of 37 1 4 5 6 37

You May Like