Abhi news
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • మరిన్ని
    • టూరిజం
    • జనరల్
    • సోషల్ మీడియా
No Result
View All Result
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • మరిన్ని
    • టూరిజం
    • జనరల్
    • సోషల్ మీడియా
No Result
View All Result
Abhi news
అభిప్రాయం
Home ఆంధ్రప్రదేశ్

అల్లూరి.. వారసులతో భేటీ కానున్న ప్రధాని మోదీ

భీమరంలో 30 అడుగుల కాంస్య విగ్రహ ఆవిష్కరణ

Suryam Andaluri by Suryam Andaluri
July 3, 2022
in ఆంధ్రప్రదేశ్
అల్లూరి.. వారసులతో భేటీ కానున్న ప్రధాని మోదీ

ఏపీలోని భీమవరంలో రేపు ప్రధాని నరేంద్రమోదీ పర్యటించనున్నారు. ఆజాదికా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఆయన 30 అడుగుల అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అందులో భాగంగా విప్లవ వీరుడు అల్లూరి బంధువులు, సంబంధీకులతో భేటీ అవుతారు. అల్లూరి సోదరుడు, సోదరి మనవలు, సైన్యంలోని కీలక వ్యక్తులకు చెందిన మనవలు, మునిమనవళ్లు మొత్తం 37 మందిని అధికారులు గుర్తించారు. అయితే వారిని ప్రధాని సభా వేదికపై ఆహ్వానించడంలేదు. భద్రతా చర్యలే అందుకు కారణమని చెబుతున్నారు. కాబట్టి ప్రధాని వారిని ప్రత్యేకంగా కలవనున్నారు. వేదికపై ప్రధాని మోదీతోపాటు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మంత్రి రోజా, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రఘురామ కృష్ణరాజు తదితరులు ఉంటారు.

Tags: ALLURIALLURI SEETARAMA RAJUBHIMAVARAMPM MODI
ShareSendShareTweet
Previous Post

రెండేళ్ల‌ త‌రువాత సొంత నియోజ‌వ‌ర్గానికి ఎంపీ ర‌ఘురాజు

Next Post

దుకాణంలో.. వెరైటీ దొంగతనం..

Related Posts

‘సాగర్‌’ డ్రామా అట్టర్‌ ఫ్లాప్‌!
ఆంధ్రప్రదేశ్

‘సాగర్‌’ డ్రామా అట్టర్‌ ఫ్లాప్‌!

December 5, 2023
ఆంధ్రప్రదేశ్

Rains: ఏపీలో రెండ్రోజులపాటు భారీ వర్షాలు

December 2, 2023
YuvaGalam:  లోకేష్‌ను కలిసిన దివ్యాంగుల జేఏసీ ప్రతినిధులు
ఆంధ్రప్రదేశ్

YuvaGalam: లోకేష్‌ను కలిసిన దివ్యాంగుల జేఏసీ ప్రతినిధులు

December 1, 2023
Next Post
దుకాణంలో.. వెరైటీ దొంగతనం..

దుకాణంలో.. వెరైటీ దొంగతనం..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

No Result
View All Result

You May Like

ఎగ్జిట్ పోల్స్ : రాజ‌స్ధాన్‌లో బీజేపీ..మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఛ‌త్తీస్‌ఘ‌ఢ్‌లో కాంగ్రెస్

ఎగ్జిట్ పోల్స్ : రాజ‌స్ధాన్‌లో బీజేపీ..మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఛ‌త్తీస్‌ఘ‌ఢ్‌లో కాంగ్రెస్

by Chaitanya B
November 30, 2023

వాతావరణ మార్పులపై నేతల చర్చలు

వాతావరణ మార్పులపై నేతల చర్చలు

by Chaitanya B
November 30, 2023

చంద్రబాబు అధ్యక్షతన నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ

చంద్రబాబు అధ్యక్షతన నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ

by V Srinivas
December 1, 2023

kCR: సీఎం కేసీఆర్ రాజీనామా.. గవర్నర్‌కు అందజేత

kCR: సీఎం కేసీఆర్ రాజీనామా.. గవర్నర్‌కు అందజేత

by V Srinivas
December 3, 2023

Facebook Twitter Youtube

ABHINEWS.IN is one of the Leading Telugu News Portal that provides Latest News on Politics, Sports, Entertainment, Health and Movies.

Read More

Categories

  • For U
  • Uncategorized
  • అంతర్జాతీయం
  • అభిప్రాయం
  • ఆధ్యాత్మికం
  • ఆంధ్రప్రదేశ్
  • ఆరోగ్యం
  • క్రీడలు
  • జనరల్
  • జాతీయం
  • టూరిజం
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • సోషల్ మీడియా

Pages

  • Contact
  • ఇ-పేపర్
  • Privacy Policy
  • Disclaimer

© 2021 AbhiNews Telugu News - All Rights Reserved

No Result
View All Result
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • మరిన్ని
    • టూరిజం
    • జనరల్
    • సోషల్ మీడియా

© 2021 AbhiNews Telugu News - All Rights Reserved