పక్కన ఒక బిడ్డను చేయి పట్టి నడిపిస్తూ.. కడుపులో మరొక బిడ్డను మోస్తూ..మహా పాదయాత్ర లో పాల్గొన్న ఒక తల్లి. తన పుట్టబోయే బిడ్డ భవిష్యత్తు కోసం నడుస్తున్న అమరావతి రైతులకు మద్దతుగా వచ్చానని చెబుతున్న చెపుతోంది ఈ మహిళ. తూర్పుగోదావరి జిల్లాలో ‘మహా పాదయాత్ర’లో కనిపించిన ఈ దృశ్యం అందరినీ ఆలోచింపచేస్తోంది..