Abhi news
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • మరిన్ని
    • టూరిజం
    • జనరల్
    • సోషల్ మీడియా
No Result
View All Result
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • మరిన్ని
    • టూరిజం
    • జనరల్
    • సోషల్ మీడియా
No Result
View All Result
Abhi news
అభిప్రాయం
Home ఆంధ్రప్రదేశ్

కాకినాడ ప్యారీ షుగర్స్ లో మరో ప్రమాదం.. ఇద్దరు కార్మికులు దుర్మరణం

V Srinivas by V Srinivas
August 29, 2022
in ఆంధ్రప్రదేశ్
కాకినాడ ప్యారీ షుగర్స్ లో మరో ప్రమాదం.. ఇద్దరు కార్మికులు దుర్మరణం

కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేట సమీపంలో ఉన్న ప్యారీ షుగర్స్ ఫ్యాక్టరీలో సోమవారం మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో  సుబ్రహ్మణ్యం (30), ప్రసాద్ (35)గా గుర్తించారు. మిషనరీ ఎక్విప్మెంట్ సెక్షన్ లో భారీ పైప్ విరిగిపడటంతో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే చనిపోయారు. ఈ నెల 19వ తేదీన ఇదే ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. వారికి యాజమాన్యం రూ 40 లక్షల చొప్పున నష్ట పరిహారం ఇచ్చారు.

కాకినాడ రూరల్ గ్రామాల్లో ఆందోళన

కాకినాడ రూరల్ మండలం పరిధిలో అనేక రసాయన, ఎరువులు, పురుగుమందుల తయారీ పరిశ్రమలతో పాటు, పెట్రోలియం ఉత్పత్తుల నిల్వ చేసే భారీ ట్యాంకర్లు ఉన్నాయి. వీటిలో చాలా పరిశ్రమలకు నిబంధలు లోబడి అనుమతులులేవు. అయినా స్థానిక ప్రజాప్రతినిధుల అండ దండలతో ఫ్యాక్టరీస్ యాజమాన్యాలు లాలూచీపడి నడుపుకొస్తున్నారు.  ప్రమాదకర పరిశ్రమల నిర్వహణ పై స్థానిక గ్రామాల జనం తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.

Tags: accident in parry sugars
ShareSendShareTweet
Previous Post

జాబిలిపైకి మలి యాత్రలో తొలి అడుగు,

Next Post

మెదడు కణాలతో క్యాన్సర్‌ కణాల దోస్తీ!

Related Posts

సీబీఐతో అవినాష్ గేమ్స్…
ఆంధ్రప్రదేశ్

సీబీఐతో అవినాష్ గేమ్స్…

May 16, 2023
పులివెందులలో వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటికి సీబీఐ అధికారులు: డ్రైవర్ కు నోటీసుల అందజేత
ఆంధ్రప్రదేశ్

పులివెందులలో వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటికి సీబీఐ అధికారులు: డ్రైవర్ కు నోటీసుల అందజేత

May 16, 2023
రెండ్రోజులు జాగ్రత్త, అవసరమైతేనే బయటకు రండి
ఆంధ్రప్రదేశ్

రెండ్రోజులు జాగ్రత్త, అవసరమైతేనే బయటకు రండి

May 16, 2023
Next Post
మెదడు కణాలతో క్యాన్సర్‌ కణాల దోస్తీ!

మెదడు కణాలతో క్యాన్సర్‌ కణాల దోస్తీ!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

No Result
View All Result

You May Like

No Content Available
Facebook Twitter Youtube

ABHINEWS.IN is one of the Leading Telugu News Portal that provides Latest News on Politics, Sports, Entertainment, Health and Movies.

Read More

Categories

  • For U
  • Uncategorized
  • అంతర్జాతీయం
  • అభిప్రాయం
  • ఆధ్యాత్మికం
  • ఆంధ్రప్రదేశ్
  • ఆరోగ్యం
  • క్రీడలు
  • జనరల్
  • జాతీయం
  • టూరిజం
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • సోషల్ మీడియా

Pages

  • Contact
  • ఇ-పేపర్
  • Privacy Policy
  • Disclaimer

© 2021 AbhiNews Telugu News - All Rights Reserved

No Result
View All Result
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • మరిన్ని
    • టూరిజం
    • జనరల్
    • సోషల్ మీడియా

© 2021 AbhiNews Telugu News - All Rights Reserved