Abhi news
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • మరిన్ని
    • టూరిజం
    • జనరల్
    • సోషల్ మీడియా
No Result
View All Result
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • మరిన్ని
    • టూరిజం
    • జనరల్
    • సోషల్ మీడియా
No Result
View All Result
Abhi news
అభిప్రాయం
Home ఆంధ్రప్రదేశ్

రజనీకాంత్‌పై వైసీపీ నేతల విమర్శల హోరు.. క్షమాపణలు చెప్పాలంటూ అభిమానుల డిమాండ్

V Srinivas by V Srinivas
May 1, 2023
in ఆంధ్రప్రదేశ్, సినిమా
రజనీకాంత్‌పై వైసీపీ నేతల విమర్శల హోరు.. క్షమాపణలు చెప్పాలంటూ అభిమానుల డిమాండ్
  • శతజయంతి వేడుకలో ఎన్టీఆర్, చంద్రబాబుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న రజనీ
  • తలైవాపై విరుచుకుపడిన వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు
  • పందులే గుంపులుగా వస్తాయంటూ మీమ్స్ క్రియేట్ చేస్తున్న రజనీ అభిమానులు                                                      ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు అతిథిగా విజయవాడ వచ్చి ఎన్టీఆర్, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడితో తనకున్న అనుబంధాన్ని గుర్తుకు చేసుకున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌పై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు విమర్శల దాడి మొదలుపెట్టడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. రజనీకాంత్‌కు వారందరూ వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ ట్విట్టర్ వేదికంగా డిమాండ్ చేస్తున్నారు.

    ఎన్టీఆర్ శతజయంతి సభలో రజనీకాంత్ ఎవరినీ కించపరిచేలా మాట్లాడలేదని, ఎన్టీఆర్, చంద్రబాబుతో తనుకున్న అనుబంధాన్ని మాత్రమే పంచుకున్నారని గుర్తు చేస్తున్నారు. వారి స్నేహం ఈనాటిది కాదంటూ అప్పటి ఫొటోలను పోస్టు చేస్తున్నారు. శివాజీ సినిమాలో రజనీకాంత్ చెప్పే.. ‘నాన్నా పందులే గుంపులుగా వస్తాయ్.. సింహం సింగిల్‌గా వస్తుంది’ అని డైలాగ్‌తో మీమ్స్ క్రియేట్ చేసి వదులుతున్నారు.

    శతజయంతి ఉత్సవాల్లో రజనీకాంత్ పాల్గొని అటు వెళ్లగానే ఆయనపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. మంత్రులు రోజా, అంబటి రాంబాబు, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తదితరులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన తమిళనాడులో హీరో అయితే, ఇక్కడేం గొప్ప అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రం వారితో నీతులు చెప్పించుకునే స్థితిలో లేమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ShareSendShareTweet
Previous Post

జగన్-భారతిలకు ముందే తెలుసా?

Next Post

ఐదేళ్లలో కోటిన్నర ఉద్యోగాలు హుష్ కాకి ..

Related Posts

సీబీఐతో అవినాష్ గేమ్స్…
ఆంధ్రప్రదేశ్

సీబీఐతో అవినాష్ గేమ్స్…

May 16, 2023
పులివెందులలో వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటికి సీబీఐ అధికారులు: డ్రైవర్ కు నోటీసుల అందజేత
ఆంధ్రప్రదేశ్

పులివెందులలో వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటికి సీబీఐ అధికారులు: డ్రైవర్ కు నోటీసుల అందజేత

May 16, 2023
రెండ్రోజులు జాగ్రత్త, అవసరమైతేనే బయటకు రండి
ఆంధ్రప్రదేశ్

రెండ్రోజులు జాగ్రత్త, అవసరమైతేనే బయటకు రండి

May 16, 2023
Next Post
ఐదేళ్లలో కోటిన్నర ఉద్యోగాలు హుష్ కాకి  ..

ఐదేళ్లలో కోటిన్నర ఉద్యోగాలు హుష్ కాకి ..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

No Result
View All Result

You May Like

అవినాష్-సీబీఐ దొంగాట

అవినాష్-సీబీఐ దొంగాట

by V Srinivas
May 21, 2023

Facebook Twitter Youtube

ABHINEWS.IN is one of the Leading Telugu News Portal that provides Latest News on Politics, Sports, Entertainment, Health and Movies.

Read More

Categories

  • For U
  • Uncategorized
  • అంతర్జాతీయం
  • అభిప్రాయం
  • ఆధ్యాత్మికం
  • ఆంధ్రప్రదేశ్
  • ఆరోగ్యం
  • క్రీడలు
  • జనరల్
  • జాతీయం
  • టూరిజం
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • సోషల్ మీడియా

Pages

  • Contact
  • ఇ-పేపర్
  • Privacy Policy
  • Disclaimer

© 2021 AbhiNews Telugu News - All Rights Reserved

No Result
View All Result
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • మరిన్ని
    • టూరిజం
    • జనరల్
    • సోషల్ మీడియా

© 2021 AbhiNews Telugu News - All Rights Reserved