Abhi news
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • మరిన్ని
    • టూరిజం
    • జనరల్
    • సోషల్ మీడియా
No Result
View All Result
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • మరిన్ని
    • టూరిజం
    • జనరల్
    • సోషల్ మీడియా
No Result
View All Result
Abhi news
అభిప్రాయం
Home ఆంధ్రప్రదేశ్

ఆర్ధిక మాంద్యానికి అవకాశం: అహ్లు వాలియా

V Srinivas by V Srinivas
July 22, 2022
in ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
ఆర్ధిక మాంద్యానికి అవకాశం: అహ్లు వాలియా

“రానున్న రోజులలో భారత్ కూడా ఆర్ధిక మాంద్యం దెబ్బ నుంచి తప్పించుకోజాలదు. పలువురు ఆర్ధిక నిపుణులు ఇవే హెచ్చరికలు చేస్తున్నారు..”

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశాలున్నాయని ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు మాంటెక్‌ సింగ్‌ అహ్లూవాలియా అభిప్రాయపడ్డారు. గురువారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ(ఎంసీఆర్‌హెచ్చార్డీ)లో నిర్వహించిన అభయ్‌ త్రిపాఠి స్మారకోపన్యాస కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. రూపాయి మారక విలువ పడిపోవడం వల్ల పెద్దగా ఆందోళన లేదని.. అది సాధారణమేనన్నారు.   మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు. ఆయన దూరదృష్టికి కితాబిచ్చారు. ‘‘సైబరాబాద్‌ నిర్మాణం వెనక చంద్రబాబు కృషి ఎంతో ఉంది. ఆయన ఓ బోల్డ్‌ అండ్‌ అన్‌యూజువల్‌ పర్సన్‌. ఆనాడు చంద్రబాబు అమలు చేసిన సంస్కరణల ఫలితమే.. ఇప్పుడు సైబరాబాద్‌ అనే ఖ్యాతిగా కనిపిస్తోంది.

ఇప్పుడు హైదరాబాద్‌లో ఐటీ రంగంలో ఉద్యోగాలు చేస్తున్న వారంతా ఆయనకు థాంక్స్‌ చెప్పాల్సిందే’’ అని వ్యాఖ్యానించారు. అప్పట్లో ఢిల్లీ పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ను కలిసేందుకు బాబు విశ్వప్రయత్నం చేశారన్నారు. ‘‘తనను తాను ఆంధ్రప్రదేశ్‌ సీఈవోగా పరిచయం చేసుకుని, అపాయింట్‌మెంట్‌ తీసుకున్నారు. అతి కష్టమ్మీద బిల్‌గేట్స్‌ అపాయింట్‌మెంట్‌ దొరికింది. చంద్రబాబు 90 నిమిషాలు ఆయనకు తన ప్రణాళికను వివరించారు. అంతే.. బిల్‌గేట్స్‌ చంద్రబాబు వెంట హైదరాబాద్‌కు వచ్చారు’ అని గుర్తుచేశారు. బిల్ గేట్స్ ఇక్కడకు వచ్చిన తర్వాత ఉమ్మడి ఏపీ ఫోకస్ మారిపోయింది. ఐటీ లో భారత్ లోనే అత్యంత కీలక హబ్ గా మారిపోయింది.

ShareSendShareTweet
Previous Post

ఫేస్‌బుక్‌పై మోజు త‌గ్గిపోతోందా..?

Next Post

ఆకాష్ ఆగస్టు 7నుంచి గగనంలోకి.,

Related Posts

జూన్ 8 నుంచి 10 వరకు తెలంగాణలో ఫిష్‌ఫుడ్ ఫెస్టివల్
తెలంగాణ

జూన్ 8 నుంచి 10 వరకు తెలంగాణలో ఫిష్‌ఫుడ్ ఫెస్టివల్

May 18, 2023
సీబీఐతో అవినాష్ గేమ్స్…
ఆంధ్రప్రదేశ్

సీబీఐతో అవినాష్ గేమ్స్…

May 16, 2023
పులివెందులలో వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటికి సీబీఐ అధికారులు: డ్రైవర్ కు నోటీసుల అందజేత
ఆంధ్రప్రదేశ్

పులివెందులలో వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటికి సీబీఐ అధికారులు: డ్రైవర్ కు నోటీసుల అందజేత

May 16, 2023
Next Post
ఆకాష్ ఆగస్టు 7నుంచి గగనంలోకి.,

ఆకాష్ ఆగస్టు 7నుంచి గగనంలోకి.,

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

No Result
View All Result

You May Like

అవినాష్-సీబీఐ దొంగాట

అవినాష్-సీబీఐ దొంగాట

by V Srinivas
May 21, 2023

Facebook Twitter Youtube

ABHINEWS.IN is one of the Leading Telugu News Portal that provides Latest News on Politics, Sports, Entertainment, Health and Movies.

Read More

Categories

  • For U
  • Uncategorized
  • అంతర్జాతీయం
  • అభిప్రాయం
  • ఆధ్యాత్మికం
  • ఆంధ్రప్రదేశ్
  • ఆరోగ్యం
  • క్రీడలు
  • జనరల్
  • జాతీయం
  • టూరిజం
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • సోషల్ మీడియా

Pages

  • Contact
  • ఇ-పేపర్
  • Privacy Policy
  • Disclaimer

© 2021 AbhiNews Telugu News - All Rights Reserved

No Result
View All Result
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • మరిన్ని
    • టూరిజం
    • జనరల్
    • సోషల్ మీడియా

© 2021 AbhiNews Telugu News - All Rights Reserved